PM Modi: ప్రధాని మోదీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇటలీలో జరిగే జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన హాజరు అవుతున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అబుధాబి రాజు షేక్ మోహమ్మద్ బిన్ జాయద్, మరి కొందరు అరబ్ రాజకుటుంబీకులను మోదీ కలుసుకుంటారని పేర్కొంది.
పూర్తిగా చదవండి..PM Modi: తొలి విదేశీ పర్యటనకు సిద్దమైన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మరో రెండు రోజుల్లో తొలి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఇటలీలో జరిగే జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన హాజరు అవుతున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.
Translate this News: