PM MODI: కొత్త పార్లమెంట్లో కొత్త సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటుందని లోక్సభలో ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం గౌరవం అనేక రెట్లు పెరిగిందన్నారు. పార్లమెంటరీ ప్రక్రియకు సెంగోల్ నాయకత్వం వహిస్తున్నారన్నారు. లోక్సభలో కాంగ్రెస్పైనా, దాని ప్రత్యర్థులపైనా ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా మూడో టర్మ్లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ హామీ అని అన్నారు.
పూర్తిగా చదవండి..PM MODI: నెహ్రూ, ఇందిరాపై మోదీ ఘాటు విమర్శలు.. ఏం అన్నారంటే?
లోకసభలో ప్రధాని మోదీ నెహ్రు, ఇందిరా గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. నెహ్రూ భారతీయులను సోమరులని పిలిచేవారని..ఇందిరాగాంధీ ఆలోచన కూడా చాలా భిన్నంగా ఉండేవన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదన్నమోదీ గాంధీ కుటుంబాన్ని రాజకుటుంబంగా అభివర్ణించారు.
Translate this News: