తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ హన్మకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం శక్తివంచన లేకుండా ఎంతో క్రుషి చేసిందన్నారు ప్రధాని. కేసీఆర్ ప్రభుత్వం చేసింది కేవలం నాలుగు పనులే అన్నారు. పొద్దున లేచింది మొదలు…ప్రధాని మోడీని, కేంద్రాన్ని దుర్భాషలాడటం తప్పా కేసీఆర్ తెలంగాణకు ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబవాద వలయంలో, అవినీతిలో ముంచారంటూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
పూర్తిగా చదవండి..‘కుటుంబవాద వలయంలో తెలంగాణ’.. కేసీఆర్ను ఉతికారేసిన మోడీ..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ హన్మకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగసభలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం శక్తివంచన లేకుండా ఎంతో క్రుషి చేసిందన్నారు ప్రధాని. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దోచుకునే పని మాత్రమే చేసిందని ప్రధాని మోడీ అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి తప్ప మరేమీ చేయలేదని, రాష్ట్రాన్ని ముంచడానికే పని చేశారని ప్రధాని అన్నారు. అవినీతి తంతు ఢిల్లీ వరకు ముడిపడి ఉందని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మోడీ.
Translate this News: