Ex Minister Prathipati Pulla Rao : టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) కుమారుడు శరత్(Sharath) ని పోలీసులు అరెస్ట్(Arrest) చేసిన సంగతి తెలిసిందే. ఆయన జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపు చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న క్రమంలో ఆయన పై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలెజిన్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి భార్య, కుమారుడితో పాటు ఆయన బావమరిది సహా మరో ఏడుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..Prathipati Pulla Rao : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అరెస్ట్..14 రోజుల రిమాండ్!
మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ ను న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి. శరత్ కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.
Translate this News: