దేశంలో ప్రజలకు చేయుతనిచ్చే ఎన్నో రకాల ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు కూడా ఉన్నాయి. సమాజంలోని దాదాపు ప్రతి వర్గానికి ఈ పథకాల ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. కొన్ని పథకాలలో వస్తువులు ఇస్తుంటారు. కొన్ని స్కీమ్స్లో ల్యాండ్స్ లేదా ఇల్లు లాంటివి ఇస్తుంటారు. మరికొన్ని స్కీముల్లో నేరుగా ఆర్థిక సాయం అందిస్తారు. ఈ లిస్ట్లోనే ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ఉంది. మహిళలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
పూర్తిగా చదవండి..PMMVY: గర్భిణీలకు రూ.6 వేలు అందించే పథకం.. ఈ స్కీమ్కు ఇలా అప్లై చేసుకోండి!
గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ పేరు 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన'. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేదు. 19ఏళ్లు దాటిన పేద గర్భిణీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు.
Translate this News: