Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఎండల కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు
New Update

Election Commission Of India: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఎండల కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

#election-commission-of-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి