Andhra Pradesh : ఏపీలో ఒక్కో ఓటుకు రూ.12 వేలు.. RTV ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటు ధర భారీ రేటుకు పలుకుతోంది. ఒక్కో ఓటుకు దాదాపు రూ.12 వేలు ఇస్తున్నట్లు RTV ఆపరేషన్‌లో బయటపడింది. పార్టీలు ఏకంగా ఊళ్లకు ఊళ్లనే కొనేస్తున్నాయని తెలుస్తోంది.

Andhra Pradesh : ఏపీలో ఒక్కో ఓటుకు రూ.12 వేలు.. RTV ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు
New Update

RTV Operation : ఏపీ(Andhra Pradesh)లో మే 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు(Lok Sabha - Assembly Elections) జరగనున్న వేళ.. నాయకులు జనాలకు మద్యం, డబ్బులు పంపిణీ చేసే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు ధర భారీ రేటుకు పలుకుతోంది. ఒక్కో ఓటు(Vote)కు దాదాపు రూ.12 వేలు ఇస్తున్నట్లు RTV ఆపరేషన్‌లో బయటపడింది. పార్టీలు ఏకంగా ఊళ్లకు ఊళ్లనే కొనేస్తున్నాయని తెలుస్తోంది. ఒక్కో ఊరుకు నాయకులు కోట్లల్లో వేలం పాడుతున్నట్లు సమాచారం. ఇక నగరాల నుంచి సొంతూళ్లకు వచ్చేవారికి కూడా ఇంకా ఎక్కువగా డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఈ జిల్లాల్లో జగన్, చంద్రబాబు చివరి ప్రచారం.. ఎక్కడెక్కడంటే?

#lok-sabha-elections-2024 #ap-assembly-elections-2024 #voters
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe