Rape case: విశాఖలోని నారాయణ స్కూల్లో దారుణం జరిగింది. రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు పాల్పడుతూ పలుసార్లు లైంగికదాడి చేయడంతో 13 ఏళ్లకే ఆమె గర్భం దాల్చింది. ఈ దారుణమైన ఘటన తెలుగు రాష్ట్రాలను కలిచివేయగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Vishaka:8వ తరగతి బాలికపై అత్యాచారం..గర్భవతిని చేసిన పీఈటీ!
విశాఖలోని నారాయణ స్కూల్లో పీఈటీ దారుణానికి పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలికపై దుర్గా ప్రసాద్ లైంగిక దాడి చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: