వారానికి రెండు సార్లు డయాలసిస్..ఒంట్లో ఓపికలేక కాలేజీకి వెళ్లలేని పరిస్థితి.. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఒంట్లో ఉన్న సత్తువనంత ఉపయోగించి మరీ పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ తన ప్రతిభను చాటింది. తెలంగాణలో బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కునారపు సిరి ఇంటర్ ఫలితాల్లో 927 మార్కులు సాధించి సత్తా చాటింది.
పూర్తిగా చదవండి..Telangana: వారంలో 2 సార్లు డయాలసిస్ .. అయినా తగ్గని ఆత్మవిశ్వాసం.. ఇంటర్ లో 927 మార్కులు!
ఐదు సంవత్సరాల నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మొక్కవొని దీక్షతో కష్టపడి చదివి , వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ..ఇంటర్ లో 927 మార్కులు సాధించి కాలేజీ టాపర్ గా నిలిచిన గోదావరిఖని కి చెందిన సిరి కథనం మీకోసం..!
Translate this News: