దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ పేటీఎం(Paytm) తమ యూజర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ప్రయాణించాలనుకునే వారికి ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. రైలు, బస్సు టిక్కెట్ల కొనుగోలుపై పలు రాయితీలు అందిస్తున్నట్లు పేటీఎం సంస్థ తెలిపింది.
పూర్తిగా చదవండి..PAYTM BUMPER OFFER.. 100 శాతం క్యాష్ బ్యాక్!
Paytm సంస్థ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం యాప్ ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకుంటే రూ.500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న ఆరు గంటలోపు క్యాన్సల్ చేసుకుంటే పూర్తి డబ్బు వాపస్ చేయనున్నట్లు ప్రకటించింది.
Translate this News: