Paris Olympics 2024 : భారత్‌కు మరో పతకం.. కాంస్యం సాధించిన హాకీ టీమ్!

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ అదరగొట్టింది. 2-1 తేడాడో స్పెయిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

Paris Olympics 2024 : భారత్‌కు మరో పతకం.. కాంస్యం సాధించిన హాకీ టీమ్!
New Update

Paris Olympics 2024 Indian Team Won Bronze Medal In Hockey : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో భారత్ (India) ఖాతాలో మరో పతకం చేరింది. స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ (Hockey Team) అదరగొట్టింది. 2-1 తేడాడో స్పెయిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు మనోయిర్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ మొటినుంచి రసవత్తరంగా సాగింది. మొదటి సెషన్ లోనే భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచి తిరుగులేని ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో 1972 తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో బ్యాక్‌టు బ్యాక్ హాకీ పతకాలు సాధించింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మొత్తం విశ్వ క్రీడలో భారత్ పతకాల సంఖ్య 13కి చేరుకుంది.

Also Read : అదరగొట్టిన రెజ్లర్‌ అమన్‌.. సెమీస్‌కు క్వాలిఫై

#paris-olympics-2024 #hockey-bronze-medal #india-vs-spain
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe