ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. గడిచిన కొన్ని వారాల్లో మణిపూర్ లో పరిస్థితి తీవ్ర దశకు చేరుకుందని రాష్ట్రపతికి నేతలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. మణిఫూర్లో శాంతి భద్రతలను పునరుద్దరించేలా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..రాష్ట్రపతిని కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు…. ఆ అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి…!
Translate this News: