గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా
ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో ఎన్నారైల కష్టాలకు త్వరలో ముగింపు పలకబోతుంది. హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానాన్ని మరింత సరళీకరించే దిశగా అగ్రరాజ్యం ప్లాన్ చేస్తోంది. స్వదేశానికి వెళ్లకుండానే వీసా రెన్యూ చేసుకునేందుకు ఎన్నారైలకు అవకాశం ఇచ్చింది.ఈ దిశగా పైలట్ ప్రాజెక్టు తర్వలో అమెరికా ప్రారంభించనున్నది. దీనిపై విస్పష్ట ప్రకటన విడుదల కానున్నట్టు సంబంధిత వర్గాల వెల్లడించారు.
