All Gates of Puri Jagannath Temple Opened: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీతో గెలిచిన తర్వాత. గత బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ మాంఝీ (Mohan Majhi) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. అనంతరం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల హామీ మేరకు పూరీ జగన్నాథ ఆలయ ద్వారాలను తెరవాలని నిర్ణయించారు.
పూర్తిగా చదవండి..Odisha: పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవనున్న ఒడిశా ప్రభుత్వం!
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ మాంఝీ తన తొలి క్యాబినెట్ సమావేశంలో భక్తుల సౌకర్యార్థం పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవడానికి ఆమోదం తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ నిర్వహణ, అభివృద్ధికి మంత్రివర్గం రూ.500 కోట్ల నిధులను కూడా కేటాయించింది.
Translate this News: