పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్ లో సైన్యం తిరుగుబాటు చేసింది. అక్కడి అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం ప్రకటించింది. ఊహించని సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. సైనికులు తిరుగుబాటు చేసినట్లుగా దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారం చేయడంతో ఈ విషయం తెలిసిన వారు ఆందోళనకు గురౌతున్నారు.
పూర్తిగా చదవండి..దేశాధ్యక్షుడిని బంధించిన సైన్యం!
పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్ లో సైన్యం తిరుగుబాటు చేసింది. అక్కడి అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం ప్రకటించింది. ఊహించని సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. సైనికులు తిరుగుబాటు చేసినట్లుగా దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారం చేయడంతో ఈ విషయం తెలిసిన వారు ఆందోళనకు గురౌతున్నారు.
Translate this News: