ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల సంఖ్య పెరిగింది. వివిధ రకాల వస్తువుల కొనుగోలుకు ఆన్లైన్ మాధ్యమాలపై ఆధారపడటం పెరగడంతో సైబర్ మోసాలు తీవ్రమయ్యాయి.డిజిటలైజేషన్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ అవసరాలతో పాటు సైబర్ మోసాల ముప్పు కూడా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ సైబర్ నేరాల సంఖ్య మరీ ఎక్కువైపోతోంది. దాంతో పాటూ సైబర్ నేరగాళ్ళ తెలివి తేటలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జనాల దగ్గర డబ్బులు దోచుకోవడానికి కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు.
పూర్తిగా చదవండి..Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రూటు..భారత్ గ్యాస్ అంటూ ఫోన్లు
ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలంటే హడలిపోయిన ప్రజలు.. ఇప్పుడు అంతకంటే ప్రమాదకర సైబర్ నేరాలతో బెంబేలెత్తుతున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్ళు కడా కొత్త కొత్త దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత్ గ్యాస్ నుంచి అంటూ ఫోన్లు రావడం కలకలం రేపింది.
Translate this News: