/rtv/media/media_files/2024/11/23/xdkJ9scpehmrDOCwPRFG.jpg)
వయనాడ్లో ప్రియాక గాంధీ దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్లో ప్రియాక గాంధీ దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి రాహుల్గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేశారు. గత ఎన్నికల్లో అక్కడ రాహుల్ గాంధీ 3 లక్షల అధిక్యంతో గెలిచారు. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అభ్యర్థే గెలస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. ఎవరు గెలుస్తారో అన్నది మరికాసేపట్లో తేలనుంది.