Accident: ఔటర్ రింగు రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. చెక్రాల కింద నలిగిన ప్రయాణికులు!

నార్సింగీ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబై వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా కొట్టింది. ఇద్దరు ప్రయాణికులు బస్సు చెక్రాల కింద నలిగిపోయారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం!

Hyderabad: నార్సింగీ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబై వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు బస్సు చెక్రాల కింద నలిగిపోయారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో 2 కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో పలు కుటుంబాలుండగా.. క్రేన్ సహాయంతో బస్సు రోడ్డు నుంచి పోలీసులు, సిబ్బంది తొలగించారు. వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు