రాష్ట్రాన్ని గాడిలో పెడతాం.. వారిని వదిలిపెట్టం: లోకేష్

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. కూటమిలోని పార్టీలన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటాయన్నారు. మంగళగిరిలో తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానన్నారు.

New Update
AP News: ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం!

దారితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని నారా లోకేష్ అన్నారు. మూడు పార్టీలు కలిపి నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారులను వదలిపెట్టమన్నారు. అలాంటి వారిని జైలుకు పంపించేందుకు కూడా వెనకాడమన్నారు. మంగళగిరిలో తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisment
తాజా కథనాలు