Nandyal: నంద్యాల జిల్లా టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాడిపై స్పందించారు. కోడి కత్తిలా గులకరాయి డ్రామా చేస్తే.. ఇంకోసారి 100 గులకరాల్లు వేస్తారని కామెంట్స్ చేశారు. వైసీపీ నాటకాలను ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన ప్రజలకు అప్పుల భారం తప్ప చేసిందేమి లేదన్నారు. ప్రతి ఒక్కరిపైన మూడు లక్షల అప్పుల భారం పెట్టాడని ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..TDP: జగన్ ది గులకరాయి డ్రామా.. బుగ్గనకు బైరెడ్డి శబరి సవాల్..!
సీఎం జగన్ దాడిపై నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. కోడి కత్తిలా గులకరాయి డ్రామా చేస్తే ఇంకోసారి 100 గులకరాల్లు వేస్తారని కామెంట్స్ చేశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన.. ప్రజలకు అప్పుల భారం తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు.
Translate this News: