Buggana: ఇందుకే జీతాలు,పెన్షన్ల జాప్యం..బుగ్గన సంచలన వ్యాఖ్యలు.!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న బుగ్గన..ఆర్థికంగా మాత్రం కష్ట కాలాన్ని ఎదుర్కొంటోందని వెల్లడించారు.అందుకే జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు.