New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Mallu-Ravi-jpg.webp)
తాజా కథనాలు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డా. మల్లు రవి ఈ రోజు మాజీ ఎంపీ డా. మంద జగన్నాథంను మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. గెలుపే లక్ష్యంగా మల్లురవి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరుతున్నారు.