:Muhurat Trading: దీపావళి పండుగకు స్టాక్ మార్కెట్ లో సంప్రదాయాన్నీ అనుసరించి ముహూర్త్ ట్రేడింగ్ జరుగుతుంది. ఆరోజు ఒక్క గంట అంటే సాయంతరం 6:15 నుంచి 7:15 గంటల వరకూ ఈ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముహూర్త్ ట్రేడింగ్ సమయంలో స్టాక్ మార్కెట్ లో వచ్చే ఫలితం సంవత్సరం అంతా ప్రతిఫలిస్తుందని ట్రేడర్స్ నుంచి సామాన్య ఇన్వెస్టర్స్ వరకూ భావిస్తారు. ఈ సంవత్సరం కూడా సంప్రదాయం ప్రకారం ముహూర్త్ ట్రేడింగ్ జరిపారు. ఈ సమయంలో సెన్సెక్స్ 354.77 పాయింట్ల లాభంతో ముగిసింది. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ తన ఫాలోయర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Muhurat Trading: ముహూర్త్ ట్రేడింగ్ శుభప్రదం.. లాభ పడిన స్టాక్ మార్కెట్..
దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో నిర్వహించే ముహూర్త్ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 354.77 పాయింట్ల లాభంతో ముగిసింది. స్టాక్ మార్కెట్లో ప్రతి దీపావళి రోజున సాయంత్రం ఒక గంట పాటు ముహూర్త్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే ఫలితాలు ఏడాది మొత్తం ప్రతిఫలిస్తాయని నమ్ముతారు.
Translate this News: