Bandi sanjay On GO 317: ఉద్యోగ, ఉపాధ్యాయులకు గొడ్డలిపెట్టుగా మారిన 317 జీవోను సవరిస్తారా? లేదా? అనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 317 జీవోను సవరించాలని బీజేపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని, తాను జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం 317 జీవోను సవరించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: 317 జీవోను సవరిస్తారా? లేదా?
317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. చీఫ్ సెక్రటరీ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. గంగాధర మండలంలోని పంటలకు సాగునీటిని విడుదల చేయమని కోరారు.
Translate this News: