Motorola Edge 50: జూన్ 18న భారత్ లో లాంచ్ కానున్నమోటోరోలా ఎడ్జ్ 50!

మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ జూన్ 18 న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ సమాచారాన్ని మోటరోలా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర రూ. 31,999 నుండి ప్రారంభమయ్యే ఎడ్జ్ 50 ప్రో ధర కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.

Motorola Edge 50: జూన్ 18న భారత్ లో లాంచ్ కానున్నమోటోరోలా ఎడ్జ్ 50!
New Update

Motorola Edge 50 అల్ట్రా మొబైల్ సిరీస్‌లో మూడవ మొబైల్ భారతదేశంలో ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ తర్వాత టాప్-ఎండ్ మోడల్. ఈ మొబైల్ కు సంబంధించిన సమాచరం ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ మొబైల్‌లో AI ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

Motorola  కొత్త Edge 50 Ultra ఫోన్ జూన్ 18 న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా  ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ స్టోర్‌ల ద్వారా విక్రయించునున్నారు. ఈ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక పేజీ తో పాటు  ఫోన్  ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్  సమాచారాన్ని వెల్లడిస్తుంది.

 Motorola-Edge-50-Ultra

Motorola Edge 50 Ultra ధర విదేశాలకు ఇక్కడకు పెద్ద తేడా లేదు. Motorola Edge 50 Ultra ప్రారంభ ధర EUR 999 (భారతదేశంలో సుమారు రూ. 88,800) యూరోప్‌లో ఉంది. భారతదేశంలో దీని ధర రూ. 31,999 నుండి ప్రారంభమయ్యే ఎడ్జ్ 50 ప్రో ధర కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: స్థూలకాయాన్ని తగ్గించుకుంటే అనేక వ్యాధులు నయమవుతాయి.. ఎలాగంటే?

#motorola
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe