తెలంగాణ వ్యాప్తంగా వరదలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఎంతో మందిని దిక్కులేని వారిని చేశాయి. కట్టుబట్టలతో పునరవాస కేంద్రాల్లో నిలబెట్టాయి.
పూర్తిగా చదవండి..విషాదం మిగిల్చిన వరదలు..చనిపోయినవారు ఎందరో!
తెలంగాణ వ్యాప్తంగా వరదలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఎంతో మందిని దిక్కులేని వారిని చేశాయి. కట్టుబట్టలతో పునరవాస కేంద్రాల్లో నిలబెట్టాయి.కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిని బలి తీసుకుంది ఈ వాన.
Translate this News: