Gaganyaan Astronauts : ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్ కు సంబంధించిన నలుగురు వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష మిషన్ లో పర్యటించే ఈ నలుగురు వ్యోమగాముల పేర్లను మంగళవారం ప్రధాని మోదీ ప్రకటించారు. వారు పేర్లు గ్రూప్ కెప్టెన్ పీ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా. వీరందరికీ అస్టోనాట్ వింగ్స్ ఇచ్చారు మోదీ. ఈ అంతరిక్ష వీరులు గగన్ యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి అడుగుపెడతారు.
పూర్తిగా చదవండి..Gaganyaan Astronauts : ‘గగన్యాన్’లో పర్యటించే ఈ నలుగురు వ్యోమగాముల గురించి తెలుస్తే సెల్యూట్ చేస్తారు.!
గగన్ యాన్ లో పర్యటించేందుకు సిద్ధమవుతున్న 4 వ్యోమగాములను ప్రధాని మోదీ ప్రపంచానికి పరిచయం చేశారు. వారి పేర్లను ప్రకటించారు. పీ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్,అంగద్ ప్రతాప్,ఎస్ శుక్లా. వీరి గురించి తెలుస్తే సెల్యూట్ చేస్తారు. అయితే ఈ స్టోరీ చదవండి.
Translate this News: