వైభవంగా జెండా పండగ.. ఎర్రకోటపై పతాకావిష్కరణ చేసిన ప్రధాని మోదీ 

దేశరాజధాని ఢిల్లీలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎర్రకోట దగ్గర కనుచూపు మేర మువ్వన్నెలు ముచ్చటగా సాక్షాత్కరిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.

వైభవంగా జెండా పండగ.. ఎర్రకోటపై పతాకావిష్కరణ చేసిన ప్రధాని మోదీ 
New Update

Independence Day 2024: ఢిల్లీలో పంద్రాగస్టు పండగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . ఎర్రకోటపై ప్రధాని మోదీ వరుసగా 11వ సారి  పతాకావిష్కరణ చేశారు .  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ లైవ్ వీడియోలో మీరు చూడొచ్చు .

publive-image

publive-image publive-image

#independence-day-2024 #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe