సామాన్య పౌరుల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు, క్రికెట్ ప్లేయర్స్ నుంచి విదేశాల వరకు మోడీ అభిమానులను చూసే ఉంటారు. అయితే అమెరికాలో కూడా ప్రధాని మోడీకి వీరాభిమానులున్నారు. ప్రధానిమోడీ మూడు రోజుల పర్యటనకోసం అమెరికాకు చేరుకోగానే న్యూయార్క్ కు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. అందులో మినేష్ సి పటేల్ అనే వ్యక్తి మోడీ బొమ్మలతో ఉన్న జాకెట్ ను ధరించి అందర్నీ ఆకర్షించారు. జాకెట్ మాత్రమే కాదు తన కారు నెంబర్ ప్లేట్ పై కూడా పీఎం మోడీ అంటూ రాయించుకున్నాడు.
పూర్తిగా చదవండి..మోడీ అభిమాని అంటే ఆ మాత్రం ఉండాల్సిందే…జాకెట్ నుంచి కారు నెంబర్ ప్లేట్ వరకు..!!
భారత ప్రధాని నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాలోనూ మోడీకి వీరాభిమానులున్నారు. జాబ్రా అనే వ్యక్తి ప్రధానిమోడీ చిత్రాలతో ఉన్న జాకెట్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు 2014లో తన కారు నెంబర్ ప్లేట్ పై పీఎం మోడీ అని రాయించుకున్నాడు. మోడీ అమెరికాకు చేరుకోగానే న్యూయార్క్ కు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అందులో మినేష్ సి పటేల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మోడీ అభిమాని అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా..!!
Translate this News: