KCR: కేసీఆర్‌తో ఎమ్మెల్యే సాయన్న కుటుంబం భేటీ

ఈరోజు మాజీ సీఎం కేసీఆర్‌తో దివంగత నేత సాయన్న కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.

KCR: కేసీఆర్‌తో ఎమ్మెల్యే సాయన్న కుటుంబం భేటీ
New Update

KCR: ఈరోజు మాజీ సీఎం కేసీఆర్‌తో దివంగత నేత సాయన్న కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.

#kcr #mla-sayanna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe