/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-5-jpg.webp)
KCR: ఈరోజు మాజీ సీఎం కేసీఆర్తో దివంగత నేత సాయన్న కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.
కేసీఆర్ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం
సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈసారి సైతం కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో… pic.twitter.com/Mur1sOjPJk
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2024