KCR: కేసీఆర్‌తో ఎమ్మెల్యే సాయన్న కుటుంబం భేటీ

ఈరోజు మాజీ సీఎం కేసీఆర్‌తో దివంగత నేత సాయన్న కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.

New Update
KCR: కేసీఆర్‌తో ఎమ్మెల్యే సాయన్న కుటుంబం భేటీ

KCR: ఈరోజు మాజీ సీఎం కేసీఆర్‌తో దివంగత నేత సాయన్న కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.

Advertisment
తాజా కథనాలు