Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 4వరకు విచారణను వాయిదా వేసింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ కావాలని కవిత అడిగారు. కవిత కుమారుడు 12th క్లాస్ చదువుతున్నాడు. కవిత లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. అయితే కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఏప్రిల్ నాలుగున మరోసారి విచారించనుంది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు చెప్పింది.
పూర్తిగా చదవండి..Liquor Scam: జైల్లోనే… కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా!
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని కవిత బెయిల్కు అప్లై చేశారు. కవిత లాయర్ అభిషేక్ మను సింఘ్వి బెయిల్ కోసం వాదించారు. అయితే కోర్టు బెయిల్ పిటిషన్ను ఈ నెల 4కు వాయిదా వేసింది.
Translate this News: