Minister Seediri Appalaraju: తన ఆరు వందల కోట్ల రూపాయలు టీడీపీ వారు దొంగలించారని షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. వాటిని వెతికే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు పొత్తుల కోసం పాకులాడటమే పని అంటూ విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వేంపర్లాడుతున్నారన్నారు. లోకేష్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Seediri Appalaraju: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: సీదిరి అప్పలరాజు
పొత్తుల కోసం పాకులాడటమే ప్రతిపక్షాల పని అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: