Thummala: తెలంగాణలో రెండో ప్రధాన పంటగా పత్తి: తుమ్మల TG: వచ్చే ఖరీఫ్ సీజన్పై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందని అన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చు అని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు. By V.J Reddy 28 Mar 2024 in Latest News In Telugu ఖమ్మం New Update షేర్ చేయండి TG: వచ్చే ఖరీఫ్ సీజన్పై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందని అన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చు అని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు. #minister-thummala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి