New Update
This browser does not support the video element.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.
This browser does not support the video element.