సిద్దిపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్ను మంత్రులు కలిసి ప్రారంభించారు. సిద్దిపేట అభివృద్ధిలో ఆదర్శ నగరంగా ఖ్యాతి గడించింది. కొత్త కట్టడాలతో అందరిని ఆకర్షిస్తోంది. దినదినాభివృద్ధి సాధిస్తున్న నగరంగా ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
పూర్తిగా చదవండి..ప్రగతి పూదోటలో అభివృద్ధి పనులకు శ్రీకారం
Translate this News: