పూర్తిగా చదవండి..
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మరో ఘాతుకం
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉనికిని చాటుకునేందుకు ఉపసర్పంచ్తో సహా మరొకరిని కిడ్నాప్ చేసి హతమార్చినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీస్ యంత్రాంగం, ఆదివాసీ సంఘాలు వారిని విడిపించే ప్రయత్నం చేశాయి. 15 మందిని కిడ్నాప్ చేసి, ఇద్దరిని దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.
