Maheshwaram Congress MLA Candidate Kichannagari Laxma Reddy: ఒప్పిస్తా...మెప్పిస్తా..వాళ్ళిద్దరిని ఓడిస్తా...నేను గెలుస్తా..కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ...!!

రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగెత్తిపోయారన్నారు మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. డబుల్ బెడ్ రూములపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. నోటు ఇచ్చినోడికి ఓటు వేయకండి...విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. మహేశ్వరంలో బీజేపీ, బీఆర్ఎస్ ఓడటం గ్యారెంటీ..కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.

Maheshwaram Congress MLA Candidate Kichannagari Laxma Reddy:  ఒప్పిస్తా...మెప్పిస్తా..వాళ్ళిద్దరిని ఓడిస్తా...నేను గెలుస్తా..కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ...!!
New Update

రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగెత్తిపోయారన్నారు మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. డబుల్ బెడ్ రూములపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. నోటు ఇచ్చినోడికి ఓటు వేయకండి...విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. మహేశ్వరంలో బీజేపీ, బీఆర్ఎస్ ఓడటం గ్యారెంటీ..కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయంటున్న లక్ష్మారెడ్డితో ఆర్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ పూర్తిగా చూద్దాం.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‎తో క్రామేడ్లు కటీఫ్..? ఇదే కారణమంటోన్న సీపీఐ..!!

#maheshwaram #kichannagari-laxma-reddy #congress-mla
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe