కాలినడకన తిరుమలకు మహేష్ ఫ్యామిలీ.. వీడియో వైరల్..! టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించారు. మహేశ్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితార అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 14 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Mahesh Babu Family : టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించారు. మహేశ్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితార అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. కాలినడకన వచ్చే భక్తులు మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకోనున్నారు. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-14-at-9.30.21-PM.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/FotoJet-10-7.jpg"> #namratha #mahesh-babu-family మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి