New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jayalalitha-.jpg)
Jaya Lalitha: తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టులో న్యాయవాది రాంకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది.
తాజా కథనాలు