New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-24.jpg)
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నిలో 15 ఏళ్ల దళిత బాలుడితో పాటు అతడి నానమ్మను పోలీసులు దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. GRP పీఎస్ లో CI అరుణ వహానే తలుపులు మూసి వారిని లాఠీతో చితకబాదారు. తర్వాత పలువురు పోలీసులు వారిద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. బాలుడి తండ్రిపై పలు దొంగతనాల కేసులు ఉండటంతో వీరిద్దరినీ తీసుకొచ్చి కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గతేడాది జరిగినట్లు గుర్తించిన జిల్లా SP రంజన్ విచారణకు ఆదేశించారు.
తాజా కథనాలు