Telangana: అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ లాగా రాజభోగాలు అనుభవించేందుకు తనకు ఫామ్ హౌస్ లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. వారానికి నాలుగు సార్లు జన్వాడలో ఫామ్ హౌస్ వెళ్లి కేటీఆర్ ఎంజాయ్ చేస్తాడని, తనకు అలాంటి అలవాట్లు, వక్ర బుద్ధులు లేవంటూ మండిపడ్డాడు.
పూర్తిగా చదవండి..Madhu Yashki: నీలాగా చిల్లరగాన్ని కాదు.. వారానికి 4సార్లు అక్కడికెళ్తావని తెలుసు: కేటీఆర్పై మధుయాష్కీ ఫైర్
వారానికి నాలుగు సార్లు ఫామ్ హౌస్కు వెళ్లి కేటీఆర్లా ఎంజాయ్ చేసే అలవాటు తనకు లేదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. 'నేను ప్రజల్లో ఉండేటోన్ని. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తా. చిల్లర మాటలు మానుకో' అంటూ కేటీఆర్కు మధుయాష్కీ వార్నింగ్ ఇచ్చారు.
Translate this News: