Madhapur SI: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్సై

author-image
By V.J Reddy
Madhapur SI: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్సై
New Update

Madhapur Police Station: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రంజిత్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. లంచం కేసులో స్టేషన్ రైటర్‌ విక్రమ్‌ పాత్రపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

#madhapur-si
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి