Madhapur SI: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్సై

author-image
By V.J Reddy
New Update
Madhapur SI: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్సై

Madhapur Police Station: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రంజిత్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. లంచం కేసులో స్టేషన్ రైటర్‌ విక్రమ్‌ పాత్రపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు