Lok Sabha Elections: దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు

TG: నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు ఫిర్యాదు చేశారు. కాగా గైర్హాజరైన ఉద్యోగులపై కేసు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశం ఇచ్చారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Lok Sabha Elections: దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు
New Update

Lok Sabha Elections: నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు ఫిర్యాదు చేశారు. కాగా గైర్హాజరైన ఉద్యోగులపై కేసు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశం ఇచ్చారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

#devarakonda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి