సమూలంగా చట్టాల మార్పుకు సిద్ధమైన కేంద్రం : నేడు పార్లమెంటులో బిల్లు
BIg Breaking మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్మాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. బ్రిటిషు కాలం నుంచి అమలులో ఉన్న చట్టాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.