Hyderabad: హైదరాబాద్ లోని మందుబాబులకు పోలీస్ అధికారులు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు. నగరంలో రెండు రోజుల పాటు వైన్స్, బార్లు మూసేయాలని నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండగా.. ఇప్పటికే నగరంలో వినాయక నిమజ్జనాలు మొదలు అయ్యాయి. వినాయకున్ని ప్రతిష్ఠించిన తర్వాత మూడో రోజు నుంచే.. నిమజ్జనాలను నగర వాసులు స్టార్ట్ చేస్తారు.
పూర్తిగా చదవండి..Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్..రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్!
వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలన్నారు.
Translate this News: