IND Vs PAK : టీ 20 వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి అమెరికా మొదటిసారి ఆతిథ్యం ఇస్తోంది. వరల్డ్ కప్ నిర్వాహణ హక్కులు సొంతం చేసుకున్న USA.. మ్యాచ్ లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయింది. అయితే ఈ టోర్నీలో టీమిండియా తమ లీగ్ మ్యాచ్ లనే USA లోనే ఆడనుంది.
పూర్తిగా చదవండి..ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ .. ఒక్క టికెట్ 16 లక్షలా? ICC పై లలిత్ మోదీ ఫైర్!
టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 9 న ఇండియా తమ చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్ తో తలపడబోతుంది. ఈ మ్యాచ్కు వేదికైన న్యూయార్క్లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: