Shyamala Devi: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి.. శ్యామల దేవి కీలక వ్యాఖ్యలు..!

రామోజీరావు మృతిపై కృష్ణం రాజు భార్య శ్యామల దేవి సంతాపం తెలిపారు. ఆయనతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నారు.

New Update
Shyamala Devi:  రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి.. శ్యామల దేవి కీలక వ్యాఖ్యలు..!

Shyamala Devi: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఈ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. ఆయన మృతిపై కృష్ణం రాజు భార్య శ్యామల దేవి RTVతో మాట్లాడుతూ సంతాపం తెలిపారు.

Also read: దాడిపై క్లారిటీ ఇచ్చిన పిఠాపురం వర్మ.. చేసింది ఈ ఎంపీ మనుషులే.!

ఆయనతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు