Pithapuram Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై వన్నెపూడి గ్రామంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. తనపై దాడికి పవన్ కళ్యాణ్ కు గానీ, జనసేనకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులే జనసేనలో చేరి దాడి చేశారన్నారు. జరిగిన దాడి ఎంపీ తంగేళ్ల ఉదయ్ మనుషుల పనేనని అన్నారు.
పూర్తిగా చదవండి..Pithapuram Varma: దాడిపై క్లారిటీ ఇచ్చిన పిఠాపురం వర్మ.. చేసింది ఈ ఎంపీ మనుషులే.!
తనపై దాడికి పవన్ కళ్యాణ్ గానీ, జనసేనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గతంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులే జనసేనలో చేరి దాడి చేశారని స్పష్టం చేశారు. ఈ దాడి ఎంపీ తంగేళ్ల ఉదయ్ మనుషుల పనేనని అన్నారు.
Translate this News: